New Delhi: దిల్లీ కాలుష్యం.. పాఠ‌శాల‌లు బంద్..ట్ర‌క్స్‌కు లేని అనుమ‌తి

New Delhi: ఢిల్లీ (New Delhi)లో రోజురోజుకీ కాలుష్యం అధికంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ (New Delhi) కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు  (Problem) వాటిల్లుతాయి అంటూ కొన్ని విషయాలు పాటించవలసిందిగా కోరుతుంది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు (School) సెలవులు ప్రకటించింది ఢిల్లీ (New Delhi). కాలుష్యం (Pollution) తారస్థాయికి చేరడంతో శ్వాసకోశ  (Respiratory) సమస్యలు  (Problem) ఎదురవుతాయి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ ఢిల్లీ (New Delhi) […]

Share:

New Delhi: ఢిల్లీ (New Delhi)లో రోజురోజుకీ కాలుష్యం అధికంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ (New Delhi) కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు  (Problem) వాటిల్లుతాయి అంటూ కొన్ని విషయాలు పాటించవలసిందిగా కోరుతుంది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు (School) సెలవులు ప్రకటించింది ఢిల్లీ (New Delhi). కాలుష్యం (Pollution) తారస్థాయికి చేరడంతో శ్వాసకోశ  (Respiratory) సమస్యలు  (Problem) ఎదురవుతాయి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. 

ఢిల్లీ కాలుష్యం కారణంగా పలు ఆంక్షలు: 

ఢిల్లీ (New Delhi)లోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించింది ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం. తీవ్రమైన వాయు కాలుష్యం (Pollution)తో పోరాడుతున్నందున పాఠశాలలు (School) ఇప్పటికే తాత్కాలికంగా సెలవులు ప్రకటించింది. మరోవైపు కార్యాలయాలను మూసివేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని కాలుష్య కారణంగా పలు ఆంక్షలు తీసుకోవాలి అంటూ నిర్ణయాలు చేస్తున్నారు. 

చుట్టుపక్కల రాష్ట్రాల్లో పలు వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా వ్యవసాయం కారణంగా వచ్చే పొట్టు కాల్చడం వంటి సంఘటనలు పెరగడంతో కాలుష్యం (Pollution) పెరుగుతోంది. ఈ సీజన్‌లో పంజాబ్‌ (Punjab) లో అత్యధిక సంఖ్యలో వ్యవసాయానికి సంబంధించిన పొట్టును కాల్చడం వంటి ఇటీవల పెరగడం జరిగిందివి. ఆదివారం నాడు అత్యధికంగా, ఢిల్లీ (New Delhi) చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు వ్యవసాయానికి సంబంధించిన వ్యర్ధాలు కాల్చడం జరిగిందని ఢిల్లీ (New Delhi) పేర్కొంది. 

ఢిల్లీ (New Delhi)ని పట్టిపీడిస్తున్న కాలుష్యం (Pollution) కారణంగా, పిల్లలు మరియు వృద్ధులలో పెరుగుతున్న శ్వాసకోశ  (Respiratory) మరియు కంటి వ్యాధులతో సహా ఆరోగ్య (Health) సమస్యలు  (Problem) ఉంటాయని ఆరోగ్య (Health) నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం, కాలుష్య కారకాల వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులతో ఢిల్లీ (New Delhi)లో మరో రోజు విషపూరిత పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని మంగళవారం రాత్రి నుండి రాబోయే రోజుల్లో ప్రభావం ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. 

బడులకు సెలవులు పెంపు: 

ఢిల్లీ (New Delhi)లో కాలుష్యం  (Pollution) కారణంగా ప్రైమరీ స్కూల్లకు (School) సెలవులు ప్రకటించగా, మరోవైపు 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు స్కూల్లో (School) విద్యా బోధన నిర్వహించవచ్చు, లేదంటే ఆన్లైన్ తరగతులు నిర్వహించిన పర్లేదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఢిల్లీ (New Delhi)లో ఎటువంటి కన్స్ట్రక్షన్ పనులు జరగకుండా, డీజిల్ బళ్ళు నిషేధించడం, చెత్తను తగలబెట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహించకుండా.. చర్యలు తీసుకుంటామని ఢిల్లీ (New Delhi) పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) ప్రకటించారు. ఇప్పటికీ కూడా ఢిల్లీ (New Delhi)లోని కాలుష్యం  (Pollution) అరికట్టడంలో భాగంగా నిరంతరం 18 వేల ట్యాంకర్ల నీళ్లు, రోడ్ల మీద, చెట్ల మీద చల్లడం జరుగుతుంది.

ఎయిర్ క్వాలిటీ, AQI 0-50 వరకు ఉంటే, కాలుష్యం (Pollution) లేనట్టు. AQI 400 నుంచి 500 మధ్యలో ఉంటే, ప్రజల ఆరోగ్యానికి (Health) ముప్పు వాటిల్లుతున్నట్టు. ఇప్పుడు న్యూఢిల్లీ (New Delhi)లో AQI 483, పాకిస్తాన్ లాహోర్ లో AQI 371, తర్వాత కోల్ కత్త (Kolkata)లో AQI 206గా ఉండగా ఈ మూడు నగరాలు (City) అత్యధిక కాలుష్యం (Pollution)తో నిండిన నగరాలుగా (City) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తరువాత బంగ్లాదేశ్, చైనా, కువైట్ కి చెందిన నగరాలు (City) అత్యధిక కాలుష్యానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కాలుష్యం (Pollution) కారణంగా ఢిల్లీలో జరగాల్సిన బంగ్లాదేశ్ – శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ కూడా వచ్చే శుక్రవారంకి వాయిదా పడింది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ (New Delhi), పాకిస్తాన్ దేశంలో లాహోర్ (Lahore), కోల్ కత్త (Kolkata), ముంబై వంటి ప్రధాన నగరాల (City)లో ఎయిర్ క్వాలిటీ రేట్ పూర్తిగా పడిపోయింది. ప్రజలను బయటికి రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. శీతాకాలం (Winter)లో ఎక్కువ గాలులు లేకపోవడం వల్ల, ఎక్కడ కాలుష్యం (Pollution) అక్కడే నిలిచిపోయి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణంగా భారతదేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో సుమారు రెండు కోట్ల మంది ప్రజలు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.