మూతపడ్డ వైష్ణో దేవి మందిరం కొత్త రోడ్డు మార్గం

జమ్మూ కాశ్మీర్లోని ప్రయాసి జిల్లాలోని కత్రా పట్టణంలో ఉన్న త్రికోట కొండపై ఉన్న మాత వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి యాత్ర ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా 24 గంటల్లోనే రెండోసారి తాత్కాలికంగా నిలిపివేయబడింది. అయితే అర్త్ కువారి నుండి బ్యాటరీ సేవన్ నిలిపివేయబడింది.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాత్రను ఆగస్టు 21 ఉదయం వరకు నిలిపివేయబడుతున్నట్లు  మాత వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు శనివారం తెలిపింది. […]

Share:

జమ్మూ కాశ్మీర్లోని ప్రయాసి జిల్లాలోని కత్రా పట్టణంలో ఉన్న త్రికోట కొండపై ఉన్న మాత వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి యాత్ర ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా 24 గంటల్లోనే రెండోసారి తాత్కాలికంగా నిలిపివేయబడింది. అయితే అర్త్ కువారి నుండి బ్యాటరీ సేవన్ నిలిపివేయబడింది.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాత్రను ఆగస్టు 21 ఉదయం వరకు నిలిపివేయబడుతున్నట్లు  మాత వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు శనివారం తెలిపింది. ఆకస్మిక వరదల కారణంగా కత్రా నుండి మాత వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి యాత్రికుల తరలింపు శనివారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. దిగువకు వచ్చే యాత్రికులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు  మాతా వైష్ణో  దేవి పుణ్యక్షేత్రం బోర్డు శుక్రవారం ఆలస్యంగా తెలిపింది.

పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ స్పోర్ట్స్ ఇప్పటికే మోహరించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాము అంటూ  శ్రీమాత వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడంతో అనేక వాతావరణ సంబంధిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కొండ చరియలు విరిగిపడడంతో మట్టి ఇల్లు కూలి ఇద్దరూ అన్నదమ్ములు కూడా చనిపోయారు.

 జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదంపూర్ లోని ముట్టల్ లో ఇల్లు కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా జిల్లా అధికారిక యంత్రాంగాన్ని ఆదేశించింది అని సిన్హా ట్వీట్ చేశారు. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్లో కొండ చరియలు విరిగిపడటం తరువాత వాతావరణ సంబంధిత సంఘటన కారణంగా కనీసం 21 మంది మరణించారని సీనియర్ అధికారుల శనివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లూయిడ్ పరిస్థితులు కొండ చరియలు విరిగిపడడం, ప్రమాదాలు కొనసాగుతున్నందున గత 24 గంటలలో 21 మంది మరణించారు. 12 మంది గాయపడ్డారు. ఆరు మంది తప్పిపోయారు. అని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.

రాబోయే ఐదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అంచనా సంస్థ అధికారి ఒకరు తెలిపారు. రాబోయే ఐదు రోజులు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తానికి వచ్చే 12 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్, ఆగస్టు 24 వరకు మిగిలిన 2 రోజులలో ఎల్లో అలర్ట్, అని  ANI ఉటంకిస్తూ.. IMD స్టేట్ డిప్యూటీ డైరెక్టర్  Bui లాల్ చెప్పినట్లు హిమాచల్ ప్రదేశ్లో శనివారం కొన్ని చర్యలు విరిగిపడటం ఆకస్మిక వరదలు మరియు ఇతర వాతావరణ సంబంధిత సంఘటనల కారణంగా  కొంతమంది   ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం కారణంగా కనీసం 15 ఇల్లు, పలు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా గత 24 గంటలు 21 మంది మరణించారు,

 రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లూయిడ్ పరిస్థితులు కొండ చర్యలు విరిగిపడటం,ప్రమాదాల కొనసాగుతున్నాయని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉటంకిస్తూ  ANI తెలిపింది. ఆగస్టు 25 వరకు రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు   హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భక్తుల క్షేమం కోసం వైష్ణో మాత ఆలయానికి వెళ్లే  రహదారిని మూసివేస్తున్నామని అధికారులు వెల్లడించారు.