యూరోపియన్ సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన‌ అమెరికా

అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మంగళవారం జూలై 18న వ్యక్తుల గోప్యత భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అని ఆరోపించిన తర్వాత ప్రిడేటర్ స్పైవేర్ అభివృద్ధి చేసి  విక్రయించడంలో ప్రసిద్ధి చెందిన రెండు యూరప్ ఆధారిత, ఇజ్రాయిల్ యాజమాన్యంలోని రెండు నిఘా సంస్థలను ట్రేడ్ బ్యాక్ లిస్టులో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలు రెండు కంపెనీలు గ్రీస్లోని ఇంటలెక్సా, హంగరీలోని సైట్రాక్స్ , అలాగే ఐర్లాండ్,నార్త్ మిసిడోనియాలోని వాటి సంబంధిత సంస్థలు జాబితాకి జోడించబడ్డాయి.  అంటే US నుండి […]

Share:

అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మంగళవారం జూలై 18న వ్యక్తుల గోప్యత భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అని ఆరోపించిన తర్వాత ప్రిడేటర్ స్పైవేర్ అభివృద్ధి చేసి  విక్రయించడంలో ప్రసిద్ధి చెందిన రెండు యూరప్ ఆధారిత, ఇజ్రాయిల్ యాజమాన్యంలోని రెండు నిఘా సంస్థలను ట్రేడ్ బ్యాక్ లిస్టులో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలు రెండు కంపెనీలు గ్రీస్లోని ఇంటలెక్సా, హంగరీలోని సైట్రాక్స్ , అలాగే ఐర్లాండ్,నార్త్ మిసిడోనియాలోని వాటి సంబంధిత సంస్థలు జాబితాకి జోడించబడ్డాయి.  అంటే US నుండి వీటికి ఏదైనా లైసెన్స్ అప్లికేషన్ వస్తువులు లేదా సేవలు ఎగుమతి కంపెనీలు తిరస్కరణ యొక్క ఊహ కింద ఉంటాయి. ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు విక్రయించబడే వాణిజ్య స్పైవేర్ తయారీదారులపై బీడెన్ పరిపాలన యొక్క అణిచివేతలో భాగం అని వారు ఆలోచిస్తున్నారు.

అంతకుముందు మార్చిలో టీ ఆర్థిక సహాయాలు ఇప్పటికే  US ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన NSO గ్రూప్ యొక్క పెగాసస్  స్పైవేర్ కు ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం వెతుకుతున్న ఉత్పత్తులలో Intellexa యొక్క ప్రిడేటర్ స్పైవేర్ ఉందని నివేదించింది. 2021లో, ది వైర్ , ఫ్రెంచ్ నాన్ – ట్రాఫిక్ ఫర్ బిడెన్  స్టోరీస్ నేతృత్వంలోని మీడియా సమూహాల అంతర్జాతీయ కన్సార్టియం లో భాగంగా, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విమర్శకులు, కార్యకర్తల ఫోన్ నంబర్లు ఫర్బిడెన్ స్టోరీస్ ద్వారా యాక్సిస్ చేయబడిన ఫిగాసస్ లక్ష్యాల జాబితాలలో ఎలా ఉన్నాయో.? పరిశోధించారు. NSO గ్రూప్ తన స్పెవేర్ ను ” వెట్టెడ్ గవర్నమెంట్స్ “కి మాత్రమే విక్రయిస్తుందని పేర్కొంది.  కానీ క్లైంట్ దేశాలను గుర్తించడానికి నిరాకరించింది. నవంబర్ 2021లో, US NSO గ్రూపు, మరొక ఇజ్రాయిల్ సంస్థ  Candiru ను బ్లాక్ లిస్టులో ఉంచింది.

NSO ని బ్లాక్ లిస్ట్ చేసినట్లే, US డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ రెండు యూరోపియన్ సంస్థలు సమాచార వ్యవస్థలను పొందేందుకు ఉపయోగించుకున్నాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థల గోప్యత, భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.  వారి కార్యకలాపాలు  US జాతీయ భద్రత విదేశాంగ విధాన ప్రయోజనాలను విరుద్ధంగా ది -న్యూయార్క్ టైమ్స్ 2017 లో విశృత రక్షణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ నుంచి పెగాసస్  స్పైవేర్ ను భారత్ కొనుగోలు చేసిందని గత ఏడాది నివేదించింది. పెగాసస్ రాజకీయ హాట్ పొటాటో గా మారడంతో, FT APPLE మరియు WhatsAPP సోకిన ఫోన్లను సంప్రదిస్తున్నప్పుడు మానవహక్కుల సంఘం పెగాగస్ వినియోగాన్ని గుర్తించగలిగినందున మోడీ ప్రభుత్వం అధికారులు  PR సమస్యపై ఆందోళన చెందాలని నివేదించింది. ఇజ్రాయిల్ సైనిక అనుభవజ్ఞులు కూడా అభివృద్ధి చేసిన ఫిడేటర్ను భారతదేశం తీవ్రంగా పరిగణిస్తున్న స్పై వేర్  లలో ఒకటిగా నివేదిక గుర్తించింది. ప్రిడేటర్స్ స్పైవేర్ సైట్రాక్స్ అభివృద్ధి  చేసినప్పటికీ దీనిని గ్రీస్ ప్రధాన కార్యాలయం కలిగిన ఇంటలెక్సా విక్రయిస్తోంది.

 ఒక గ్రీకు జర్నలిస్టు తన దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ సర్వీస్ ఫ్రీ డేట్ తో తన ఫోన్కు సోకినట్లు ఫిర్యాదు చేయడంతో ఒక ప్రాసిక్యూటర్ దర్యాప్తు ప్రారంభించాడు.  గత సంవత్సరం నివేదించినట్లు జర్నలిస్టు సరైనదేనని గ్రీక్ ఇంటలిజెన్స్ అధిపతి పార్లమెంటు ప్యానెల్ కు  అంగీకరించినట్టు వార్తా సంస్థ ఆగస్టు 2022లో కనుగొంది. జర్నలిస్టు మరియు ప్రతిపక్ష సభ్యులపై స్పేవేర్ ఎలా ఉపయోగపంచబడిందో…? వివరించడానికి ఈ వెల్లడి గ్రీకు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చింది. ప్రధాని కిరీయాకోస్, మిత్సోటాకీస్  ప్రభుత్వానికి తెలియకుండానే నిఘా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.