20 ఏళ్ల స్నేహబంధం: పోస్టు ద్వారా తెలిపిన కత్రినా

హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే తెలియని వారు లేనే లేరు. ఇంచుమించు సుమారు పాతిక సంవత్సరాలుగా తన సిని కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు చూసిన అందమైన నటి కత్రినా కైఫ్. మల్లేశ్వరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్, తర్వాత తన సినీ రంగంలో వెనక్కి చూసుకోలేదు. ఇప్పుడు బాలీవుడ్ నటిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని, రీసెంట్ గా పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.  20 ఏళ్ల స్నేహబంధం:  కత్రినా కైఫ్ […]

Share:

హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే తెలియని వారు లేనే లేరు. ఇంచుమించు సుమారు పాతిక సంవత్సరాలుగా తన సిని కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు చూసిన అందమైన నటి కత్రినా కైఫ్. మల్లేశ్వరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్, తర్వాత తన సినీ రంగంలో వెనక్కి చూసుకోలేదు. ఇప్పుడు బాలీవుడ్ నటిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని, రీసెంట్ గా పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. 

20 ఏళ్ల స్నేహబంధం: 

కత్రినా కైఫ్ సినీ రంగంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి, ఎన్నో మైళ్ళు రాళ్లు చూసిన తనకి ఎప్పుడు అండగా ఉన్న తన అసిస్టెంట్ గురించి ఒక చక్కని పోస్ట్ ద్వారా తెలియజేస్తుంది. సుమారు 20 సంవత్సరాలుగా కత్రినా కైఫ్ పక్కనే, అశోక్ శర్మ అనే వ్యక్తి తన అసిస్టెంట్ గా ఉండటం తనకి ఎంతో బలాన్నిచ్చిందని పోస్ట్ ద్వారా తెలియజేస్తుంది. తను జీవితంలో 20 ఏళ్లుగా ఎక్కువగా టైం స్పెండ్ చేసింది కూడా అశోక్ శర్మతోనే అని చాలా గర్వంగా చెప్పింది కత్రినా. సంతోషంలోని, బాధలోని, తనని మోటివేట్ చేసేందుకు అశోక్ శర్మ ఎప్పుడూ తన పక్కనే ఉన్నాడని, ఒకవేళ తనకి కష్టం వస్తే తను కన్నీరు కార్చేవాడని. ఆనందంలోనే కాదు బాధలో కూడా పాలుపంచుకునే వాడే అసలైన స్నేహితుడని, తనకి తన అసిస్టెంట్ అశోక్ శర్మ 20 ఏళ్ల పరిచయం ఒక అద్భుతం అని, ఈ పరిచయం జీవితాంతం ఉంటుందని ఎంతో బాగా చెప్పింది కత్రినా. 

తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా, తన అసిస్టెంట్ అశోక్ శర్మతో ఉన్న 20 ఏళ్ల స్నేహ బంధాన్ని పంచుకుంది కత్రినా కైఫ్. పోస్ట్ చేసిన అనంతరం చాలామంది నటీనటులు కామెంట్స్ రూపంలో వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు. ప్రియాంక చోప్రా, సోనాల్ చౌహన్, దియామీర్జా, సంధ్యా శేఖర్ ఇంకా చాలా మంది వారికి కూడా అశోక్ శర్మతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఇలాంటి స్నేహం వారి జీవితంలో కూడా ఉండాలని ఆశపడుతున్నారు. 

కత్రినా కైఫ్ సినిమాలు: 

హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే తెలియని వారు లేనే లేరు. ఇంచుమించు సుమారు పాతిక సంవత్సరాలుగా తన సిని కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు చూసిన అందమైన నటి కత్రినా కైఫ్. మల్లేశ్వరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్, తర్వాత తన సినీ రంగంలో వెనక్కి చూసుకోలేదు. అయితే ప్రస్తుతం కత్రినా కైఫ్, టైగర్ 3 లో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియాంక చోప్రా మరియు అలియా భట్‌లతో కలిసి నటించిన ఫర్హాన్ అక్తర్ నటిస్తున్న ‘జీ లే జరా’ లో కూడా నటి కనిపిస్తుంది. ఆమె విజయ్ సేతుపతితో కలిసి శ్రీరామ్ రాఘవన్, మెర్రీ క్రిస్మస్‌లో కూడా కనిపించబోతోంది. 

కత్రినా కైఫ్ నటించిన మరిన్ని చిత్రాలు ఇప్పుడు చూద్దాం… మల్లీశ్వరి, బ్యాంగ్ బ్యాంగ్, ఫోన్ భూత్, బూమ్, ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, ధూమ్ 3, జబ్ తక్ హై జాన్, సూర్యవంశీ, జిందగీ నా మిలేగీ దోబారా, బార్ బార్ దేఖో, మేరే బ్రదర్ కి దుల్హన్, వెల్కమ్, భరత్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, తీస్ మార్ ఖాన్, నమస్తే లండన్, అజబ్ ప్రేమ్ కీ..