పాట్నాలో అపోజిషన్ మీటింగ్ కోసం సర్వం సిద్ధం

ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ప్రతిపక్ష సమావేశానికి ముందు రోజు మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికలకు ముందు ఈ విధంగా మీటింగ్ జరగడం ఎంతో ఆసక్తిగా ఉందని, ఇది ఒక మంచి ప్రారంభం అని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవడానికి, ప్రతిపక్షాలు కలిసికట్టుగా జరుపునున్న ఈ మీటింగ్ కోసం, నితీష్ కుమార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ముఖ్య అంశాలు: 1. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇటువంటి అతిపెద్ద ప్రతిపక్ష మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆవశ్యకత అని తృణమూల్ […]

Share:

ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ప్రతిపక్ష సమావేశానికి ముందు రోజు మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికలకు ముందు ఈ విధంగా మీటింగ్ జరగడం ఎంతో ఆసక్తిగా ఉందని, ఇది ఒక మంచి ప్రారంభం అని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవడానికి, ప్రతిపక్షాలు కలిసికట్టుగా జరుపునున్న ఈ మీటింగ్ కోసం, నితీష్ కుమార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.

ముఖ్య అంశాలు:

1. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇటువంటి అతిపెద్ద ప్రతిపక్ష మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆవశ్యకత అని తృణమూల్ కాంగ్రెస్ లోకి చెప్పింది. 

” నిజానికి దేశం కోసం, దేశ రాజ్యం గాని కాపాడుకోవడం కోసం పనిచేస్తున్న అన్ని పార్టీలు ఒకే మాటపై ఉన్నాయి. ప్రతి పార్టీ అధినేత తప్పకుండా ఈ ప్రతిపక్ష మీటింగ్ కి హాజరవుతారని ఏమేం కచ్చితంగా నమ్ముతున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలి. తుపాకీలతో బెదిరింపులు చేయకూడదు,” అంటూ రాజ్యసభ లీడర్ దిరాక్ ఓబ్రిన్ మాట్లాడారు.

2. ఈ ప్రతిపక్ష సమావేశానికి, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, శరత్ పవర్, మెహబూబా ముఫ్తీ, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి అగ్ర నేతలు హాజరు కానున్నారని భావిస్తున్నారు.

3. ఉత్తరప్రదేశ్ నాయకులైన నితీష్ కుమార్ కు గురువారం లేఖ రాస్తూ, కుటుంబ కార్యక్రమం కారణంగా, చీఫ్ జయంత్ చౌదరి, శుక్రవారం జరగబోయే అతిపెద్ద ప్రతిపక్ష కార్యక్రమానికి హాజరు కావడం వీలుపడదు అంటూ చెప్పారు. 

4. ఇటువంటి ప్రతిపక్ష సమావేశం అనేది నిజంగా చారిత్రక సమావేశం అంటూ నితీష్ కుమార్ పార్టీ లీడర్ అయిన మరియు బీహార్ మంత్రి అయిన విజయ్ చౌదరి గురువారం నాడు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఎంతోమంది ప్రతిపక్ష నాయకులకి భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఇటువంటి చారిత్రాత్మక సమావేశం ద్వారా అందరూ కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయానికి రావచ్చు అంటూ ఆయన తన మనసులో మాట బయటపెట్టారు.

5. అంతేకాకుండా ఉమ్మడి కార్యక్రమం జరగడం, అంతేకాకుండా ఇలాంటి ఒక కార్యక్రమం రూపందాల్చడం ఎంతో అత్యవసరం అంటూ, బీహార్ కాంగ్రెస్ చీఫ్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ గురువారం నాడు మాట్లాడుతున్న నొక్కి చెప్పారు. అంతేకాకుండా ఉమ్మడిగా అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో పోటీ చేయడం ద్వారా, వచ్చే ఏడాది బిజెపి సీట్ల సంఖ్య 100 కంటే తక్కువకి తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ సమావేశం ద్వారా, అందరి అభిప్రాయాలు ఒక్కటై ముందుకు ఎదురు లేకుండా సాగొచ్చు అంటూ, సింగ్ ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

6. ప్రతిపక్షాల మాట ఇలా ఉండగా, అసలు ఈ కార్యక్రమం చాలా వ్యర్థమైనదని కాంగ్రెస్ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని కొట్టి పడేసింది. ఇలాంటి కూటములు ఎటువంటి ఫలితాలు ఇవ్వమని పేర్కొంది. 

7. నిజానికి ఈ ప్రతిపక్ష నేతల సమావేశం నిర్వహించడంలో మమతా బెనర్జీ ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్ లో కోల్కత్తాలో నితీష్ కుమార్ ని కలిసిన సందర్భంగా , మమత, జయప్రకాష్ నారాయణను మరొకసారి గుర్తు చేసుకున్నారు.

8. గత ఏడాదిలో బిజెపితో తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి గత కొన్ని నెలలుగా అగ్ర నేతలతో చర్చలు కూడా జరిపారు. ఈ చారిత్రాత్మక సమావేశం ఉద్భవించడానికి మూల కారణంగా నిలిచారు.